Exclusive

Publication

Byline

నవంబర్ 19న ఇందిరమ్మ చీరలు పంపిణీ.. అందుకోనున్న 64 లక్షల మందికిపైగా మహిళలు!

భారతదేశం, నవంబర్ 13 -- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృంద సభ్యులకు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరలు పంపిణీ చేయనుంది తెల... Read More


1985 నుంచి అనుమతులు లేని భవనాలను చట్టబద్ధం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం!

భారతదేశం, నవంబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ - 2025 పేరుతో ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఇది అనుమతులు లేని భవనాలను క్రమబద్ధీకరించడానికి, అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగ... Read More


పెట్టుబడులు పెట్టండి.. గ్లోబల్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్‌వే : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 13 -- విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖ వచ్చారు. నోవాటెల్‌లో నిర్వహించిన ఇండియా-యూరప్‌ బిజినెస్‌ ... Read More


చిన్నారుల ఆరోగ్యం కోసం తెలంగాణలో కొత్త పథకం.. బాల భరోసా!

భారతదేశం, నవంబర్ 13 -- సంక్షేమ పథకాల అమలులో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకువస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బాల భరోసా అనే సరికొత్త పథకానికి శ్రీకారం... Read More


వరంగల్‌ నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నుంచి అప్లై చేయండి!

భారతదేశం, నవంబర్ 12 -- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (నిట్ వరంగల్) 45.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్త... Read More


ఈ తేదీ నుంచి చెన్నై టూ నరసాపురం వరకు వందే భారత్ సర్వీసులు స్టార్ట్

భారతదేశం, నవంబర్ 12 -- చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా రైల్వే బోర్డు ఏ తేదీ నుంచి ఈ సర్వీసులు... Read More


విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్శించేలా సీఆర్డీఏ ప్లాన్!

భారతదేశం, నవంబర్ 12 -- విశాఖపట్నంలో జరగనున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (APCRDA) రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడానికి సన్నాహా... Read More


ఎయిర్ పోర్ట్‌ పేల్చేస్తామంటూ బెదిరింపులు.. హైదరాబాద్‌లో హైఅలర్ట్.. పోలీసుల తనిఖీలు!

భారతదేశం, నవంబర్ 12 -- దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుతో పలు నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ... Read More


యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు.. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి ఎంతమంది ఎంపిక అయ్యారంటే?

భారతదేశం, నవంబర్ 12 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు 2025ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌స... Read More


విశాఖపట్నం, అరకు, సింహాచలం చూసొద్దామా? బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ!

భారతదేశం, నవంబర్ 12 -- మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ఐఆర్‌సీటీసీ అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలోనే ఉత్తరాంధ్రకు వెళ్లి రావాలంటే మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. కిర్రాక్ బీచ్‌లు, ప్రకృ... Read More