Exclusive

Publication

Byline

సీఎంఎఫ్ కొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. స్లిమ్ డిజైన్, మరెన్నో ఫీచర్లు

భారతదేశం, ఏప్రిల్ 28 -- నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ తన రెండో స్మార్ట్‌ఫోన్ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఫోన్ డిజైన్ చ... Read More


పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్టపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రముఖులు

భారతదేశం, ఏప్రిల్ 28 -- సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2025 నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శేఖర్ కపూర్, అరిజిత్ సింగ్, రికీ కేజ్ వంటి ప్రముఖులు రాష్ట్ర... Read More


కియా ఇండియా రికార్డు.. అనంతపురం ప్లాంట్‌లో 1.5 మిలియన్ కార్ల తయారీ!

భారతదేశం, ఏప్రిల్ 28 -- భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త చరిత్రను సృష్టించింది కియా ఇండియా. తన 1.5 మిలియన్ల మేక్ ఇన్ ఇండియా వాహనాలను అనంతపురంలోని తయారీ ప్లాంట్ నుండి ఉత్పత్తి చేసింది. ఈ విజయం కేవలం గణ... Read More


ఐటీఆర్ ఫైలింగ్.. ఫారమ్ 16 ఫార్మాట్ మారుతుందా? మీరూ తెలుసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులు గత సంవత్సరానికి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను(ఐటీఆర్) దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 2024-25 ఆర్థిక స... Read More


ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక అప్డేట్

భారతదేశం, ఏప్రిల్ 28 -- 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో ఛైర్మన్, మరో ఇద్దరు సభ్యు... Read More


సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలను డిజిలాకర్, ఉమాంగ్ యాప్‌లో ఎలా చూడాలి?

భారతదేశం, ఏప్రిల్ 28 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2025 అధికారిక వెబ్‌సైట్ cbseresult... Read More


ఫారమ్ 13 అప్‌డేట్.. ఇకపై ఈజీగా పీఎఫ్ ఖాతాల మధ్య నగదు బదిలీ.. మరో కీలక మార్పు కూడా

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఉద్యోగులు ఉద్యోగాలు మారేటప్పుడు వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను బదిలీ చేయడాన్ని సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఫారమ్ 13ని అప్‌డేట్ చే... Read More


ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పహల్గామ్‌కు పర్యాటకులు

భారతదేశం, ఏప్రిల్ 27 -- టీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక కశ్మీర్‌లో పర్యాటకం గురించి కాస్త ఆందోళన మెుదలైంది. కానీ ఉగ్రదాడి జరిగిన ఐదు రోజులకే మెల్లమెల్లగా పర్యాటకులు రావడ... Read More


ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ఈ 5 ఆప్షన్స్ చూడండి.. రేంజ్‌లోనూ బెటర్!

భారతదేశం, ఏప్రిల్ 27 -- ొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సెగ్మెంట్ లో చాలా పరిమిత ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రముఖ ద్వ... Read More


ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక డాక్యుమెంట్లు దగ్ధం!

భారతదేశం, ఏప్రిల్ 27 -- మహారాష్ట్రలో ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో ఆదివారం లెవల్-3 అగ్నిప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న కైజ... Read More